కార్యాలయాల స్థలాలకు విదేశీ జీసీసీల దన్ను


ABN
ప్రచురించిన తేదీ – ఏప్రిల్ 07, 2026 | 03:19 AM

భారత్‌లో తమగ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాలు (జీసీసీ)లు ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలు ఎగబడుతున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య ఈ సంస్థలు…

కార్యాలయాల స్థలాలకు విదేశీ జీసీసీల దన్ను

జనవరి-మార్చి మధ్య కాలంలో

91 లక్షల ఎస్‌ఎఫ్‌టీ లీజు: సీబీఐ

ఇటీవల: భారత్‌లో తమగ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాలు (జీసీసీ)లు ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలు ఎగబడుతున్నాయి. ఈ ఏడాది-మార్చి మధ్య ఈ సంస్థలు జనవరి దేశంలోని తొమ్మిది నగరాల్లో రికార్డు స్థాయిలో 91 లక్షల చదరపు అడుగుల (ఏటీఎస్) కార్యాలయ భవనాలను లీజుకు తీసుకున్నాయి. ఇందులో 73 శాతం ఆఫీసు స్పేస్‌ను అమెరికా కంపెనీలు తీసుకున్నాయి. ఈ సంస్థలు ఎక్కువగా హరిత భవనాలు, అద్భుతమైన సౌకర్యాలు ఉన్న భవనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రియల్ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ సీబీఐఆర్‌ఈ విడుదల. ఈ విదేశీ సంస్థల్లో పలు ఈ-కామర్స్‌, టెక్నాలజీ, బీఎ్‌ఫఎ్‌సఐ కంపెనీలు ముందున్నాయి. ఇతర సంస్థలను కూడా తీసుకుంటే జనవరి-మార్చి మధ్య కాలంలో దేశంలోని తొమ్మిది నగరాల్లో 2.07 కోట్ల ఎస్‌ఎఫ్‌టీ కార్యాలయ భవనాల లీజు ఒప్పందాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. ఇందులో 67 శాతం ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఒప్పందాలు బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై నగరాల్లో నమోదైనట్టు సీబీఐ.

ఈ వార్తలూ చదవండి:

బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

ఈసారికి రేపో యథాతథమే!

నవీకరించబడిన తేదీ – ఏప్రిల్ 07, 2026 | 03:19 AM



Source link

Spread the love