కొత్త కెప్టెన్ ఎవరు ..? ఇవాళే (మే 24) ఇంగ్లండ్ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియా టెస్ట్ టీమ్ ప్రకటన ప్రకటన


ముంబై: టీమిండియా టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లో భారీ మార్పులకు. లెజెండరీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ కోహ్లీ, రోహిత్ రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌‌‌‌‌‌‌‌ రిటైర్మెంట్ అనంతరం అనంతరం లాంగ్ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌కు కొత్త కెప్టెన్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో వచ్చే నెలలో జరిగే ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో తలపడే టీమ్‌‌‌‌‌‌‌‌ను శనివారం ఎంపిక. రోహిత్‌‌‌‌‌‌‌‌ వారసుడిగా 25 ఏండ్ల శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ కెప్టెన్సీ రేసులో ముందంజలో. గత ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో -కెప్టెన్‌‌‌‌‌‌‌‌, స్టాండిన్‌‌‌‌‌‌‌‌ స్టాండిన్‌‌‌‌‌‌‌‌ వ్యవహరించిన బుమ్రా పేరు కూడా పరిశీలనలో ఉంది.

కానీ, నాయకత్వం నాయకత్వం అతని ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్, పనిభారం వంటి అంశాలు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. రిషబ్ పంత్కు వైస్- కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు. కెప్టెన్సీ మార్పు మినహా జట్టులో పెద్దగా ప్రయోగాలు ఉండకపోవచ్చని. జూన్ 20 న లీడ్స్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమయ్యే తొలి తొలి టెస్టులో రాహుల్, యశస్వి జైస్వాల్ చేసే చేసే అవకాశాలున్నాయి. రిజర్వ్ ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేయడం ఖాయమే.

అదనపు స్పెషలిస్ట్ బ్యాటర్ బ్యాటర్ స్థానం కోసం కరుణ్ నాయర్, సర్ఫరాజ్ సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌ల మధ్య పోటీ. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ పరిస్థితుల్లో ఇద్దరు ఇద్దరు స్పిన్నర్లే అవసరం అయితే పాటు సుందర్‌‌‌‌‌‌‌‌కు సుందర్‌‌‌‌‌‌‌‌కు. రిజర్వ్ కీపర్‌‌‌‌‌‌‌‌గా ధ్రువ్ జురెల్ కొనసాగే అవకాశం. పేస్ విభాగంలో బుమ్రా నాయకత్వంలో అనుభవానికి కొదవ.

అయితే, ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సుదీర్ఘ సిరీస్‌‌‌‌‌‌‌‌ను బుమ్రా పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో ఆడగలడా అనేది ప్రశ్నార్థకంగా. మరో సీనియర్ మహ్మద్ షమీ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌పై కూడా ఆందోళనలు. సిరాజ్ మూడో పేసర్‌‌‌‌‌‌‌‌గా జట్టులో స్థానం దక్కించుకోవడం ఖాయంగా. ఒకవేళ సెలెక్టర్లు సెలెక్టర్లు ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేయాలని ప్రసిద్ధ్ ప్రసిద్ధ్ కృష్ణ కృష్ణ, ఆకాశ్ దీప్ దీప్, అర్ష్‌‌‌‌‌‌‌‌ దీప్ సింగ్‌‌‌‌‌‌‌‌ రేసులో రేసులో.



Source link

Spread the love