ఇండియా vs ఇంగ్లాండ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఫైనల్కు దూసుకెళ్లింది. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చిరస్మరణీయమైన విజయానందం సాధించింది. ఈ మ్యాచ్లో గురువారం వాంఖడే మైదానం వేదికగా జరిగింది భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. ఈ విజయంతో మరోసారి ప్రపంచకప్ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.
ఇది కూడా చదవండి: హ్యారీ బ్రూక్: ఓటమిపై కెప్టెన్ ఏమన్నారంటే?
సంజూ శాంసన్ విధ్వంసం: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
ఈ మ్యాచ్ విజయంలో ఓపెనర్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సహాయంతో మెరుపు ఆట ఆడాడు. సంజూ కనబరిచిన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనకు గానూ ఆయనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆలిస్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
హిందీ వార్తలు చదవండి: hindi.vaartha.com
పేపర్: epaper.vaartha.com
ఇది కూడా చదవండి: