
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
ముష్కరులను కఠినంగా కఠినంగా: పుతిన్
ప్రధాని మోదీతో ఫోన్లో మాటామంతి
ద్వైపాక్షిక సదస్సుకు మోదీ ఆహ్వానం
అంగీకరించిన అంగీకరించిన
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరాటంలో పోరాటంలో భారత్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అధ్యక్షుడు పుతిన్ పుతిన్. పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉ గ్రవాదులను గ్రవాదులను, వారి వారి దారులను చట్టం ముందు నిలబెట్టి నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చి. అత్యంత హేయమైన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా మని. బాధిత కుటుంబాలకు పుతిన్ సానుభూతి. ఆయన సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో. పహల్గాం ఉగ్రవాద దాడిపై వివరాలు అడిగి.
ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నేతలు ఈ ఈ. ఉగ్రవాదం ఉగ్రవాదం, ఏ రూపంలో ఉన్నాసరే నామరూపాల్లేకుండా చేయాల్సిందేనని. భారత్ – రష్యా మధ్య ప్రత్యేక, విశేషమైన విశేషమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి కట్టుబడి ఉన్నామని మోదీ, పుతిన్. రష్యా ‘విక్టరీ డే’ 80 వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్తోపాటు రష్యా రష్యా ప్రజలకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఈ ఏడాది జరగబోయే జరగబోయే ఇండియా – రష్యా ద్వైపాక్షిక హాజరు హాజరు కావాలని ప్రధానమంత్రి ఆహ్వానించగా ఆహ్వానించగా, పుతిన్ అందుకు అంగీకరించారు.