
6 స్వర్ణాలు సహా మొత్తం 22 పతకాలు
చివరి చివరి రోజు, ప్రీతి, నవ్దీప్కు నవ్దీప్కు రజతాలు
ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ అథ్లెటిక్స్
న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో అథ్లెట్లు నయా చరిత్ర. సొంతగడ్డపై జరిగిన పోటీల్లో రికార్డు స్థాయిలో 22 పతకాలు. పోటీల చివరి రోజు ఆదివారం భారత్ మూడు రజతాలు రజతాలు, ఒక కాంస్యంతో 4 పతకాలు ఖాతాలో. దీంతో ఈ వరల్డ్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత పారా అథ్లెట్లు 22 22 పతకాల (6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు) తో పదో స్థానంలో.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 2024 లో (జపాన్) అత్యుత్తమంగా 17 పతకాలు పతకాలు. పతకాల పట్టికలో పట్టికలో 44 (15 స్వర్ణాలు, 20 రజతాలు, 9 కాంస్యాలు) అగ్రస్థానంలో. ఆదివారం మహిళల 100 మీటర్ల టి 35 విభాగంలో ప్రీతిపాల్ 14.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజత పతకం. టి 35 200 మీటర్ల పరుగులో సైతం ప్రీతి కాంస్యం.
పురుషుల జావెలిన్ ఎఫ్41 విభాగంలో విభాగంలో పారాలింపిక్స్ స్వర్ణ పతక పతక విజేత సింగ్ రజతం. నవ్దీప్ జావెలిన్ను 45.46 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో. మహిళల 200 మీటర్ల టి 12 విభాగంలో డిఫెండింగ్ డిఫెండింగ్ చాంపియన్ సిమ్రన్ 24.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో. పురుషుల 200 మీటర్ల టి 44 విభాగంలో సందీప్ 23.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్యం పతకం కైవసం.