ముగిసిన మేడారం మహా జాతర.. రెండు కోట్ల మంది భక్తుల రాక..


ABN
ప్రచురణ తేదీ – జనవరి 31, 2026 | 08:59 PM

మేడారం మహా జాతర ప్రశాంతంగా ముగిసింది. నాలుగు రోజుల్లో రెండు కోట్ల మంది పైచిలుకు భక్తులు మేడారం జాతరకు తరలి వచ్చారు. మహా జాతర వేళ భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుముల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ముగిసిన మేడారం మహా జాతర.. రెండు కోట్ల మంది భక్తుల రాక..

మేడారం మహా జాతర



Source link

Spread the love