జూన్ 15-17 వరకు ఫ్రాన్స్‌లో జరిగే G7 సమ్మిట్‌కు హాజరుకానున్న ప్రధాని మోదీ, గ్లోబల్ మరియు మిడిల్ ఈస్ట్ సమస్యలపై దృష్టి


  • మరో విదేశీ పర్యటనకు మోడీ
  • జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు
  • ధృవీకరించిన భారత విదేశాంగ శాఖ
PM Modi: మరో విదేశీ పర్యటనకు మోడీ.. జీ7 సదస్సుకు హాజరు

ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సులో పాల్గొంటారు.

ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి జీన్-నోయెల్ బారోట్ గురువారం అబ్బే డెస్ వాక్స్-డి-సెర్నెలో జరిగిన జీ7 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌తో చర్చలు జరిపారు. ఈ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారని.

ఇది కూడా చదవండి: UK-రష్యా: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం

ఈ మంత్రుల సమావేశంలో మధ్యప్రాచ్యంలోని పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. హార్ముజ్ జలసంధిపై సంయుక్తంగా పని చేయడానికి సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలని భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం అందించింది. ఇక G7 కార్యకలాపాలకు భారతదేశం అందించిన సహకారాన్ని అభినందించింది.





Source link

Spread the love