
బ్యూనస్ బ్యూనస్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్కు రెండో స్వర్ణ పతకం. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల మీటర్ల ఎయిర్ ఈవెంట్లో భారత భారత షూటర్ రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ పసిడి పతకాన్ని. ఎనిమిది మంది షూటర్ల షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన 21 21 ఏళ్ల రుద్రాంక్ష్ 252.9 పాయింట్ల స్కోరు అగ్రస్థానాన్ని అగ్రస్థానాన్ని. మార్టన్ మార్టన్ (హంగేరి; 251.7 పాయింట్లు) రజతం, జూలియన్ జూలియన్ జూలియన్ (అర్జెంటీనా; 230.1 పాయింట్లు) కాంస్యం. ఫైనల్లో పోటీపడ్డ మరో మరో భారత షూటర్ అర్జున్ 144.9 పాయింట్లతో ఏడో స్థానంలో.
అంతకుముందు 47 మంది మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్ రౌండ్లో అర్జున్ 643.5 పాయింట్లతో పాయింట్లతో ర్యాంక్లో ర్యాంక్లో, రుద్రాంక్ష్ 633.7 పాయింట్లతో ర్యాంక్లో ర్యాంక్లో ఫైనల్కు అర్హత అర్హత. క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్ – 8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్లో. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు స్వర్ణాలు, ఒక ఒక రజతం, ఒక కాంస్యం గెలిచి నాలుగు పతకాలతో స్థానంలో స్థానంలో.
శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల మీటర్ల త్రీ పొజిషన్ ఈవెంట్లో ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా భారత్కు తొలి స్వర్ణ పతకాన్ని. ఓవరాల్గా ప్రపంచకప్ ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో రుద్రాంక్ష్ కిది పతకం కావడం కావడం. గతంలో అతను రెండు రెండు స్వర్ణాలు (2023 కైరో), రెండు రెండు కాంస్యాలు (2023 భోపాల్).