
2–3తో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి
యూరోప్ అంచెలో వరుసగా ఐదో ఐదో
అంట్వర్ప్ (బెల్జియం): ప్రత్యర్థులు మారుతున్నా … భారత్ ఫలితాలే మారడం. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ ప్రొ యూరోప్ అంచె పోటీల్లో భారత భారత సీనియర్ జట్టు పరాజయాల పరంపర. వరుసలో ఐదో ఓటమిని చవిచూసిన భారత్ … మూడో ప్రత్యర్థి చేతిలోనూ చేతిలోనూ చిత్తయ్యింది. నెదర్లాండ్స్, అర్జెంటీనాల చేతిల్లో చేతిల్లో భారత్ … తాజాగా ఆస్ట్రేలియా ధాటికి ధాటికి. శనివారం ఆసీస్తో జరిగిన జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 2–3 స్కోరు తేడాతో ఐరోపాలో అలవాటైన అపజయాన్ని.
భారత్ తరఫున అభిషేక్ 8, 35 వ నిమిషాల్లో రెండు గోల్స్. కంగారూ జట్టులో జట్టులో నాథన్ ఎఫ్రామస్ (42 వ ని.), జోయెల్ జోయెల్ రింటాల (56 వ ని. యూరోప్ లెగ్లో మొదట నెదర్లాండ్స్తో … తర్వాత తర్వాత ఆడిన రెండేసి రెండేసి చొప్పున ఆడిన మ్యాచ్ల్లో భారత్.
రెండు క్వార్టర్లు ఆధిక్యంలో ఉన్నా …
ఆరంభంలో భారత్ దూకుడు. పది నిమిషాల్లోనే ప్రత్యర్థిపై ఆధిక్యత. ఆటగాళ్ల ఆటగాళ్ల, డిఫెండర్ల డిఫెండర్ల … ఇలా ఇన్ని అనుకూలతలున్నప్పటికీ అన్నీ ఆరంభశూరత్వంగానే. తొలి క్వార్టర్ 8 వ నిమిషంలోనే అభిషేక్ అభిషేక్ గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి. రెండో క్వార్టర్లో మరో మరో గోల్ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో డిఫెండర్లు డిఫెండర్లు, స్ట్రయికర్లు సమష్టిగా శ్రమించారు.
మూడో క్వార్టర్ మొదలైన మొదలైన ఐదు నిమిషాలకే అభిషేక్ మరో గోల్ భారత్ ఆధిక్యం ఆధిక్యం 2–0కు. ఇలా దాదాపు 41 నిమిషం నిమిషం కొనసాగిన భారత ఆధిపత్యానికి ఆ ఆ మరుసటి నిమిషంలోనే నాథన్ గండి గండి. 2–1తో అప్పటికి మంచిస్థితిలోనే. అయితే ఆఖరి క్వార్టర్ క్వార్టర్ కూడా ముగిసే దశలో ఆసీస్కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లు భారత్ను నిండా. 4 నిమిషాల వ్యవధిలో రింటాల (56 వ ని.), క్రెయిగ్ (60 వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంతో భారత్కు పరాజయం తప్పలేదు. నేడు ఇదే వేదికపై భారత్ … ఆసీస్తో రెండో మ్యాచ్.