
ట్రంప్ నోట మళ్లీ అదే మాట!
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితి ఏర్పడగా, తానే చొరవ తీసుకొని ఒంటిచేత్తో ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరోసారి మరోసారి. అన్ని రకాల వాణిజ్య వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని హెచ్చరించడంతో ఈ రెండు దేశాలు తన మాట విని విని దారికొచ్చాయని, యుద్ధం ఆపేశాయని. ట్రంప్ తాజాగా శ్వేతసౌధంలో మీడియాతో. భారత్, పాక్ మధ్య మధ్య ఘర్షణ మొదలైన తర్వాత తన సీనియర్ అధికారులను రంగంలోకి దించానని దించానని, ఇరుదేశాలను ఒత్తిడి పెంచానని.
తన చాతుర్యం ఫలించి యుద్ధం ఆగిపోయిందని. తానే కనుక చొరవ చొరవ తీసుకోకపోత రెండు దేశాల మధ్య కచ్చితంగా అణు యుద్ధం జరిగేదని. తనలాగా గొప్ప పని పని చేసిన అమెరికా అధ్యక్షుడు గతంలో మరొకరు ఉన్నారో లేదో తనకు తెలియదని. మధ్య కాల్పుల విరమణకు భారత్ భారత్, పాక్లను ఒప్పించడం ద్వారా గొప్ప పని చేశానని.
సెర్బియా, కొసావో దేశాలను దేశాలను సైతం ఇలాంటి తీసుకొచ్చానని తీసుకొచ్చానని, అక్కడ పెద్ద యుద్ధం ఆపేశానని ట్రంప్. వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటానని తెంచేసుకుంటానని బెదిరించడంతో ఘర్షణకు స్వస్తి చెప్పి చెప్పి, శాంతిని ఆశ్రయించాయని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల్లో మంచి నాయకులు ఉన్నారని ఉన్నారని, వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని. అమెరికాతో వాణిజ్యం వాణిజ్యం? లేక ఒకరిపై ఒకరు అణు బాంబులతో దాడులు దాడులు? అని అని, వాణిజ్యమే కావాలని బదులిచ్చారని.