అత్యంత శక్తివంతమైన అపాచీ అపాచీ ఎటాక్ భారత భారత అమ్ములపొదిలో చేరాయి

ఇండియా అపాచీ హెలికాప్టర్ డెలివరీ
న్యూఢిల్లీ, జూలై 22: అత్యంత శక్తివంతమైన అపాచీ ఎటాక్ హెలికాప్టర్లు భారత అమ్ములపొదిలో. మూడు చాపర్లను అమెరికా అమెరికా ఏరోస్పేస్ దిగ్గజం బోయింగ్ మంగళవారం అందించిందని భారత ఆర్మీ అధికారులు. ఒప్పందంలో భాగంగా మొత్తం 6 ఏహెచ్ -64ఈ అపాచీ చాపర్లను ఆ ఆ కంపెనీ అందించాల్సి ఉండగా తొలిదశలో చాపర్లు ఇచ్చిందని ఇచ్చిందని. బహుముఖంగా వినియోగించే అత్యాధునిక ఏహెచ్ -64ఈ యుద్ధ హెలికాప్టర్లు అమెరికా ఆర్మీలో కీలకపాత్ర. వీటి రాకతో భారత భారత ఆర్మీ సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని సోషల్ మీడియా పోస్టులో ఆర్మీ. మిగిలిన మూడు హెలికాప్టర్లు ఈ ఏడాది చివరకు వస్తాయని. గతేడాది మార్చి 15 న న భారత ఆర్మీ తొలి అపాచీ యూనిట్ 451 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్ను రాజస్థాన్లోని జోధ్పూర్లో ఏర్పాటు. ఇప్పుడు వచ్చిన మూడు మూడు హెలికాప్టర్లను జోధ్పూర్లోనే మోహరించనున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థకు ఆర్మీ అధికారులు.
ఈ వార్తలు కూడా కూడా చదవండి ..
కోర్టును ఆశ్రయించిన ఆశ్రయించిన .. సీజేఐ సీజేఐ వ్యాఖ్యలు వ్యాఖ్యలు
ధన్ఖఢ్ రాజీనామా వెనుక నితీష్ను నితీష్ను తప్పించే కుట్ర .. ఆర్జేడీ ఆర్జేడీ ఆర్జేడీ
మరిన్ని జాతీయ, తెలుగు తెలుగు కోసం క్లిక్
నవీకరించబడిన తేదీ – జూలై 23, 2025 | 03:59 ఉద