
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ విదేశాంగ విదేశాంగ మంత్రి అమీర్ఖాన్ ముత్తాఖీ (అమీర్ ఖాన్ ముట్టాకి) త్వరలో భారత్లో. అక్టోబర్ రెండో వారంలో ఆయన దిల్లీకి చేరుకునే అవకాశాలు. ఆయనపై ఉన్న ప్రయాణ ప్రయాణ నిషేధం మినహాయింపునకు ఐరాస భద్రతా మండలి (UNSC) ఆమోదం తెలిపిన నేపథ్యంలో ముత్తాఖీ భారత పర్యటన. తాలిబన్లు అఫ్గాన్ను అఫ్గాన్ను చేజిక్కించుకున్న తర్వాత అక్కడి నాయకత్వం పర్యటించడం ఇదే ఇదే.
తాలిబన్ విదేశాంగ మంత్రి గత నెలలోనే భారత్లో పర్యటించాలని. అయితే, తాలిబన్ నేతలపై నేతలపై భద్రతా మండలి ఆంక్షలు ఉండటంతో విదేశీ ప్రయాణానికి మినహాయింపు కోరాల్సి. ఈ క్రమంలో భారత్ భారత్ పర్యటనకు మినహాయింపు ఇవ్వాలని ఆంక్షల కమిటీని ముత్తాఖీ కోరినప్పటికీ కోరినప్పటికీ .. ఆ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న పాకిస్థాన్ అందుకు అభ్యంతరం తెలిపినట్లు. దీంతో ఆయన పర్యటన. తాజాగా ఈ మినహాయింపునకు మినహాయింపునకు ఆమోదం తెలిపినట్లు యూఎన్ఎస్సీ భారత్ పర్యటనకు పర్యటనకు.
అమెరికా బలగాల ఉపసంహరణ ఉపసంహరణ తర్వాత అఫ్గాన్లో తాలిబన్లు పాలన మొదలు పెట్టినప్పటికీ .. భారత్ భారత్ అనేక దేశాలు దీనిని అధికారికంగా. అయితే, భారత్ మాత్రం అఫ్గాన్లో దౌత్యకార్యకలాపాలు. ఈ ఏడాది మే మే నెలలో అఫ్గాన్ మంత్రితో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫోన్లో. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని. అంతకుముందు విదేశాంగ కార్యదర్శి కార్యదర్శి విక్రం మిస్త్రీ కూడా గతేడాది దుబాయ్ పర్యటన సందర్భంగా ముత్తాఖీతో.