దక్షిణాఫ్రికా(దక్షిణాఫ్రికా)తో రాయ్పూర్(రాయ్పూర్)లో జరిగిన రెండో వన్డే(సెకండ్ వన్ డే)లో ఇండియా (ఇండియా) భారీ స్కోర్ చేసినా ఓటమి (ఓటమి) తప్పలేదు. సౌతాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించారు. భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడు మ్యాచ్ల సిరీస్ని 1-1తో సమం (సమానం) చేసింది. విరాట్ కోహ్లీ (విరాట్ కోహ్లీ) 53వ సెంచరీ చేసినా ఆ ఆనందం నిలవకుండా పోయింది.
సౌతాఫ్రికా ఓపెనర్ మార్క్రమ్ (మార్క్రామ్) సైతం శతకం(సెంచరీ)తో తమ దేశానికి విక్టరీని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్) అవార్డు పొందాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా టీమ్లో రుతురాజ్ గైక్వాడ్ (రుతురాజ్ గైక్వాడ్) కూడా సెంచరీ చేసినప్పటికీ పరాజయం ఎదురుకావటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మూడో మ్యాచ్ ఈ నెల 6న విశాఖలో జరగనుంది.
– ప్రకటన –