
ఎడ్జ్బాస్టన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పట్టు. రెండో ఇన్నింగ్స్లో టీ టీ విరామ సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 304 పరుగులు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ సెంచరీ (269) చేసిన కెప్టెన్ శుభ్మన్ శుభ్మన్ గిల్ గిల్ (100*; 130 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు) రెండో ఇన్నింగ్స్లో శతకం. దూకుడుగా ఆడిన రిషభ్ పంత్ (65; 58 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ శతకం చేసి పెవిలియన్. గిల్కుతోడుగా రవీంద్ర రవీంద్ర జడేజా (25*) క్రీజులో. ప్రస్తుతం భారత్ 484.
తాజా సెంచరీతో గిల్ పలు రికార్డులు. సునీల్ సునీల్ (వెస్టిండీస్పై 1971) తర్వాత ఒకే మ్యాచ్లో డబుల్ సెంచరీ సెంచరీ, సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్గా. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన తొమ్మిదో బ్యాటర్గా. అంతేకాకుండా గావస్కర్ (344) ను ను అధిగమించి మ్యాచ్లో అత్యధిక అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్గా రికార్డు రికార్డు.