India vs China : సరిహద్దుల్లో కొత్త ఎత్తుగడలు.. చైనాకు చెక్ పెట్టేలా భారత్ ప్రోయాక్టివ్ ప్లాన్ | భారతదేశం చైనాకు వ్యతిరేకంగా లక్ష మధ్య సెక్టార్‌లో చురుకైన వైఖరిని అవలంబిస్తుంది


ఈ నేపథ్యంలో, ఉత్తరాఖండ్‌లో భారత సరిహద్దు రక్షణ నిర్మాణాన్ని పౌర-సైనిక ఏకీకరణ (సివిల్-మిలిటరీ ఇంటిగ్రేషన్) ఎలా పునర్నిర్వచిస్తుందో చర్చించడానికి భారత సైన్యం ఒక ప్రత్యేక సెమినార్‌ను ప్లాన్ చేసింది. ‘ఫోర్టిఫైయింగ్ హిమాలయ – మిడిల్ సెక్టార్‌లో ప్రోయాక్టివ్ మిలిటరీ-సివిల్ ఫ్యూజన్ స్ట్రాటజీ’ పేరుతో జనవరి 7న ఈ కార్యక్రమం జరగనుంది. డెహ్రాడూన్‌ భారత సైన్యం 14 ఇన్‌ఫాంట్రీ డివిజన్‌లో ఈ సెమినార్‌లో ఉన్నారు. సరిహద్దు సమస్యల గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆర్మీ అధికారులు, ఇతర నిపుణులు కలిసి చర్చించి, తమ ఐడియాలను పంచుకోబోతున్నారు.





Source link

Spread the love